India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?
- భారత్ మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఛాంపియన్గా
- 2024లో మరోసారి ఛాంపియన్గా నిలిచి రెండో టైటిల్
- 2014లో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా
- 2016, 2022 టోర్నీలలో భారత్ సెమీఫైనల్ వరకు
- 2009, 2010, 2012 టోర్నీలలో భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India T20 World Cup History: గత దశాబ్దకాలంగా టీమిండియా క్రికెట్ ప్రపంచంలో అనేక మార్పులతో ప్రపంచంలోనే టాప్ టీంగా కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో కాగా.. మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించించి.. ప్రతిసారి భారత్ బలమైన జట్టుగా బరిలో నిలుస్తూ వచ్చింది. ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. భారత్ రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. వీటితోపాటు.. అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరింది. మరి ఏ ప్రపంచ కప్ లో ఏ దశ వరకు వెళ్లిందో చూద్దామా..
T20 World Cup 2026 India: భారత్ సెమీస్కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
టీ20 వరల్డ్ కప్లో భారత్ ప్రదర్శన:
* 2007 – దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది.
* 2009 – ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయ్యింది.
* 2010 – వెస్టిండీస్లో జరిగిన టోర్నీలో కూడా భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయింది.
* 2012 – శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ ఎలిమినేట్ సూపర్-8 దశలోనే టోర్నీ నుండి బయటకు వచ్చింది.
* 2014 – బంగ్లాదేశ్లో జరిగిన టోర్నీలో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది.
* 2016 – భారత్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ వరకు చేరింది.
* 2021 – UAE, ఒమాన్లో జరిగిన వరల్డ్ కప్లో భారత్ సూపర్-12 దశలోనే నిష్క్రమించింది.
* 2022 – ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది.
* 2024 – వెస్టిండీస్ & USAలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.
* 2026 – ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా సూపర్-8 దశకు చేరుకుంది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
మొత్తంగా చూస్తే.. భారత్ ఇప్పటివరకు 2 సార్లు ఛాంపియన్ (2007, 2024) అయింది. అలాగే ఒకసారి రన్నరప్ (2014) గా నిలిచింది. ఇంకా రెండు సార్లు సెమీఫైనల్ (2016, 2022) చేరింది. మరి 2026ను టీమిండియా ఎలా ముగుస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..