India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?
- భారత్ మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఛాంపియన్గా
- 2024లో మరోసారి ఛాంపియన్గా నిలిచి రెండో టైటిల్
- 2014లో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా
- 2016, 2022 టోర్నీలలో భారత్ సెమీఫైనల్ వరకు
- 2009, 2010, 2012 టోర్నీలలో భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
India T20 World Cup History: గత దశాబ్దకాలంగా టీమిండియా క్రికెట్ ప్రపంచంలో అనేక మార్పులతో ప్రపంచంలోనే టాప్ టీంగా కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో కాగా.. మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించించి.. ప్రతిసారి భారత్ బలమైన జట్టుగా బరిలో నిలుస్తూ వచ్చింది. ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. భారత్ రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. వీటితోపాటు.. అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరింది. మరి ఏ ప్రపంచ కప్ లో ఏ దశ వరకు వెళ్లిందో చూద్దామా..
T20 World Cup 2026 India: భారత్ సెమీస్కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
టీ20 వరల్డ్ కప్లో భారత్ ప్రదర్శన:
* 2007 – దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది.
* 2009 – ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయ్యింది.
* 2010 – వెస్టిండీస్లో జరిగిన టోర్నీలో కూడా భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయింది.
* 2012 – శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ ఎలిమినేట్ సూపర్-8 దశలోనే టోర్నీ నుండి బయటకు వచ్చింది.
* 2014 – బంగ్లాదేశ్లో జరిగిన టోర్నీలో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది.
* 2016 – భారత్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ వరకు చేరింది.
* 2021 – UAE, ఒమాన్లో జరిగిన వరల్డ్ కప్లో భారత్ సూపర్-12 దశలోనే నిష్క్రమించింది.
* 2022 – ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది.
* 2024 – వెస్టిండీస్ & USAలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.
* 2026 – ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా సూపర్-8 దశకు చేరుకుంది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
మొత్తంగా చూస్తే.. భారత్ ఇప్పటివరకు 2 సార్లు ఛాంపియన్ (2007, 2024) అయింది. అలాగే ఒకసారి రన్నరప్ (2014) గా నిలిచింది. ఇంకా రెండు సార్లు సెమీఫైనల్ (2016, 2022) చేరింది. మరి 2026ను టీమిండియా ఎలా ముగుస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!