India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?
- భారత్ మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఛాంపియన్గా
- 2024లో మరోసారి ఛాంపియన్గా నిలిచి రెండో టైటిల్
- 2014లో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా
- 2016, 2022 టోర్నీలలో భారత్ సెమీఫైనల్ వరకు
- 2009, 2010, 2012 టోర్నీలలో భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India T20 World Cup History: గత దశాబ్దకాలంగా టీమిండియా క్రికెట్ ప్రపంచంలో అనేక మార్పులతో ప్రపంచంలోనే టాప్ టీంగా కొనసాగుతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో కాగా.. మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించించి.. ప్రతిసారి భారత్ బలమైన జట్టుగా బరిలో నిలుస్తూ వచ్చింది. ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. భారత్ రెండు సార్లు ఛాంపియన్గా నిలిచింది. వీటితోపాటు.. అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరింది. మరి ఏ ప్రపంచ కప్ లో ఏ దశ వరకు వెళ్లిందో చూద్దామా..
T20 World Cup 2026 India: భారత్ సెమీస్కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
Also Read
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
టీ20 వరల్డ్ కప్లో భారత్ ప్రదర్శన:
* 2007 – దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది.
* 2009 – ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయ్యింది.
* 2010 – వెస్టిండీస్లో జరిగిన టోర్నీలో కూడా భారత్ సూపర్-8 దశలోనే ఎలిమినేట్ అయింది.
* 2012 – శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ ఎలిమినేట్ సూపర్-8 దశలోనే టోర్నీ నుండి బయటకు వచ్చింది.
* 2014 – బంగ్లాదేశ్లో జరిగిన టోర్నీలో భారత్ ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది.
* 2016 – భారత్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ వరకు చేరింది.
* 2021 – UAE, ఒమాన్లో జరిగిన వరల్డ్ కప్లో భారత్ సూపర్-12 దశలోనే నిష్క్రమించింది.
* 2022 – ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది.
* 2024 – వెస్టిండీస్ & USAలో జరిగిన వరల్డ్ కప్లో భారత్ రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.
* 2026 – ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా సూపర్-8 దశకు చేరుకుంది.
Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం వెలుగులోకి
మొత్తంగా చూస్తే.. భారత్ ఇప్పటివరకు 2 సార్లు ఛాంపియన్ (2007, 2024) అయింది. అలాగే ఒకసారి రన్నరప్ (2014) గా నిలిచింది. ఇంకా రెండు సార్లు సెమీఫైనల్ (2016, 2022) చేరింది. మరి 2026ను టీమిండియా ఎలా ముగుస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!