పతకాల ఆశలు పెంచుతున్న భారత క్రీడాకారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు.
మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్లో అనిర్బన్ లాహిరి, ఉదయన్లు.. రౌండ్ వన్ గేమ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు
Also Read
- Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు… మరోసారి ఒలింపిక్స్ బరిలో గెలుపు దిశగా సాగుతున్నారు.ఇవాళ సింధు.. డెన్మార్క్ క్రీడాకారిణి మియాతో తలపడనుంది. ఇక మెన్స్ హాకీ టీమ్.. డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడాల్సి ఉంది.
2012 లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మేరీకోమ్… కొలంబియా క్రీడాకారిణి వలెన్సియాతో తలపడనున్నారు. ఆర్చరీలో అటానుదాస్.. మెన్స్ విభాగంలో తలపడనున్నారు. 91 కిలోల హెవీ విభాగంలో సతీష్ కుమార్.. ప్రత్యర్థి రికార్డియోను ఢీ కొంటారు. మెన్స్ 100 మీటర్లు బటర్ఫ్లై విభాగంలో సజన్ ప్రకాశ్ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ గ్రూప్ దశలో సాయి ప్రణీత్.. ఫైట్ చేయనున్నారు. ఆర్చరీ పురుషుల సింగిల్స్లో తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ దీపికా కుమారి తలపడనున్నారు . బాక్సింగ్ మహిళల 75 కిలోల విభాగంలో పూజారాణి.. ప్రత్యర్థితో తలపడనున్నారు.
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!