Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టేది ఈ రెండు జట్లే.. పాక్తో మాత్రం జాగ్రత్త..!
- ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం..
- ఈసారి ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయి..
- పాక్తో ప్రత్యర్థి జట్లు జాగ్రత్త.. ఆ టీమ్ను తక్కువ అంచనా వేయొద్దు: రికీ పాంటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ఈ నెల 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుండగా.. ఈసారి ఎవరు విజేతగా నిలవనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.
Read Also: February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?
Also Read
- Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
అయితే, ఇప్పటికే ఇరు జట్లు ప్లేయర్ల ప్రదర్శన కూడా అద్భుతంగా ఉండటంతో.. పాటు వీరికి పోటీగా మరో జట్టు కూడా రేసులో నిలిచే ఛాన్స్ ఉందని ఆసీస్ మాజీ సారథి రిక్కీ పాటింగ్ పేర్కొన్నారు. సొంత మైదానాల్లో ఆడబోయే పాకిస్థాన్ నుంచి ప్రత్యర్థులకు సవాల్ విసురుతుందని చెప్పారు. అంచనాలకు దొరకకుండా ఆ జట్టు ప్రదర్శన చేస్తుంది.. పెద్ద టోర్నీల్లో ఆ టీమ్ ను ఎప్పుడు తక్కువగా వేయకూడదని పాంటింగ్ వ్యాఖ్యానించాగా.. అతడి కామెంట్స్ కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కూడా అంగీకరించాడు.
Read Also: Anirudh: నాని ‘ప్యారడైజ్’ కోసం అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్”?
కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ చాలా ఆలస్యంగా తమ జట్టును ప్రకటించింది. కానీ, జట్టు సెలక్షన్ పై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క స్పిన్నర్కే ఛాన్స్ ఇవ్వడంపైనా విమర్శలు కురిపించాడు. టీమిండియా నలుగురు స్పీన్నర్లను తీసుకున్నట్లు గుర్తు చేయగా.. పాక్ కేవలం ఫహీమ్ అష్రఫ్ను మాత్రమే తీసుకున్నారని తెలిపాడు. గత కొన్ని నెలలుగా అతడి బ్యాటింగ్ సగటు 8, బౌలింగ్ యావరేజీ 100, మరో ఆల్రౌండర్ ఖుష్దిల్ షా ప్రదర్శనా అంత గొప్పగా లేదని వసీమ్ అక్రమ్ వ్యాఖ్యానించాడు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!