All England Open 2023: పీవీ సింధుకి చేదు అనుభవం.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu Knocked Out In First Round Of All England Championships: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో.. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండుసార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. చైనాకుకు చెందిన వైఎమ్ ఝాంగ్ చేతిలో ఓటమి పాలైంది. 39 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్లో పీవీ సింధు కనీసం పోరాడలేక.. 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయ్యింది.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
Also Read
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రత్యర్థి ఎటాకింగ్ మోడ్లో తన ఆటను కొనసాగించగా.. పీవీ సింధు మాత్రం డీలాగా రాణించింది. ఈ దెబ్బకు ఈ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే వైదొలగాల్సి వచ్చింది. తొలి రౌండ్లోనే పీవీ సింధు ఇలా ఇంటిదారి పట్టడం ఇది మూడోసారి. ఇంతకముందు మలేషియా ఓపెన్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో తొలి రౌండ్లో పివి సింధు చిత్తుగా ఓడింది. అనంతరం ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్లోనే చేతులు ఎత్తేసింది. ఒకప్పుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన తెలుగుతేజం.. ఇప్పుడు తొలి రౌండ్లలనో చేతులు ఎత్తేస్తుండటంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆటతీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పీవీ సింధు పని ఇక అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
మరోవైపు.. బుధవారం జరిగిన మహిళల డబుల్స్లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ పుల్లెల.. థాయ్లాండ్కు చెందిన జోంగ్కోల్పన్ కితిరాకుల్, రావిండా ప్రజొగ్జాంయ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. తొలి రౌండ్ మ్యాచ్లో వారిని 21-18, 21-14 తేడాతో మట్టికరిపించి.. త్రీసా, గాయత్రి ప్రీక్వార్టర్స్కు చేరుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణోయ్లు తొలి రౌండ్ మ్యాచ్ల్లో విజయాలు సాధించి, రెండో రౌండ్కు చేరుకున్నారు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!