IPL 2025 Team Of The Season: ఐపీఎల్ 2025 టీం ఆఫ్ ది సీజన్కు కెప్టెన్గా రోహిత్ శర్మ.. నెట్టింట తీవ్ర విమర్శలు..
- ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టును ప్రకటించిన మాజీ క్రికెటర్ సిద్ధూ..
- తను సెలక్ట్ చేసిన జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ..
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపిక చేసిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుపై నెట్టింట్ ట్రోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Team Of The Season: ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తాను ఎంపిక చేసిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టును ప్రకటించారు. దీనికి రోహిత్ శర్మను తన జట్టు కెప్టెన్గా ఎంపిక చేశారు. రోహిత్ నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన ట్రాక్ రికార్డ్ను అతడు ప్రశంసించారు. ఎవరి జట్టులోనూ లేని రోహిత్ శర్మ నా జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశానని వ్యాఖ్యానించాడు. ఇక, ఓపెనింగ్ రోహిత్ కి జోడిగా విరాట్ కోహ్లీని సెలక్ట్ చేశాడు. ఇక, 3, 4 స్థానాల్లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కింది. ఐదో ప్లేస్ లో నికోలస్ పూరన్కు ఛాన్స్ ఇచ్చాడు.. ఆల్రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు అవకాశం కల్పించాడు సిద్ధూ. అలాగే, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నూర్ ఆహ్మద్ను ఎంపిక అతడు.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హెజిల్వుడ్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే, ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్కు చోటు దక్కలేదు.
Read Also: Meghalaya: హనీమూన్ జంట కేసులో ఘోరం.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్
Also Read
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్పై భారీ జరిమానా, నిషేధం..
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుపై నెట్టింట ట్రోలింగ్ కొనసాగుతుంది. ఓ యూజర్ ఈ విధంగా కామెంట్స్ చేశాడు.. ఇంతకీ ఈ కామెడీ ఏంటి అతను ఏ జట్టుకీ కెప్టెన్ కాదు మరి 2025 ఐపీఎల్ జట్టుకే కెప్టెన్ ఎలా అయ్యాడు? అని ప్రశ్నించాడు. కనీసం మొత్తం ఐపీఎల్ ఒకసారి చూడా అని సిద్ధూకి సూచించాడు. మరో నెటిజన్ ఇలా అన్నాడు.. హలో గురువుగారు రోహిత్ శర్మ ఐపీఎల్ టీం ఆఫ్ ది ఇయర్ లో లేడు అని వ్యాఖ్యానించాడు.
* నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపిక చేసిన ఐపీఎల్ 2025 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్.
Navjot Singh Sidhu – "Rohit Sharma Will Be My Captain For Ipl Team Of The Tournament Of 2025." pic.twitter.com/Yv5aFUl0Si
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) June 7, 2025
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!