ENG vs NZ: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన ఇంగ్లాండ్..
- అరుదైన ఘటన సాధించిన ఇంగ్లాండ్ జట్టు..
- ఇప్పటి వరకు 5 లక్షల పరుగులు సాధించిన ఏకైక జట్టుగా రికార్డ్..
- సెకండ్ ప్లేస్ లో ఆసీస్, మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs NZ: క్రికెట్కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన మొదటి జట్టుగా ఇంగ్లీష్ టీమ్ అవతరించింది. కాగా, ఓవరాల్గా ఇంగ్లాండ్కిది 1,082వ టెస్టు మ్యాచ్ అని చెప్పాలి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ 4,28,868* పరుగులతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. కాగా, భారత జట్టు 2,78,751 రన్స్ తో మూడో స్థానంలో ఉంది.
Read Also: Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
అయితే, కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ లీడ్ సాధించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లీష్ టీమ్ రెండో ఇన్నింగ్స్లో 378/5 పరుగులతో ఉంది. దీంతో ఆధిక్యం 533 పరుగులకు చేరిపోయింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 125 రన్స్కే కుప్పకూలిపోగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసి.. మూడు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంటుంది. ఇంకా 3 రోజుల సమయం ఉండటంతో పాటు భారీ లక్ష్యం ఛేధిస్తే తప్పా.. న్యూజిలాండ్ గెలవడం అసాధ్యమని చెప్పాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!