IPL 2022: భారీ స్కోర్లలో CSKదే రికార్డు.. రెండో స్థానం ఎవరిదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్కింగ్స్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్ స్కోర్లు చేసింది.
ఈ జాబితాలో చెన్నై తర్వాతి స్థానంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 21 సార్లు 200 పరుగుల కంటే ఎక్కువ భారీ స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (16 సార్లు), ముంబై ఇండియన్స్ (16 సార్లు), కోల్కతా నైట్రైడర్స్ (14సార్లు), రాజస్థాన్ రాయల్స్ (14 సార్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (12సార్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 సార్లు) ఉన్నాయి.
Also Read
- T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
- Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
కాగా ఈ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బట్లర్ ఇప్పటివరకు 37 సిక్సులు కొట్టాడు. రసెల్ (27 సిక్సులు), లివింగ్ స్టోన్ (25 సిక్సులు), దినేష్ కార్తీక్ (21 సిక్సులు), హెట్మెయిర్ (21 సిక్సులు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!