Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ( మంగళవారం ) దూలం నాగేశ్వరరావు వైసీపీ పార్టీ తరపున కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తల మధ్య నామినేషన్ దాఖలు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మా కార్యకర్తలను డబ్బు సంచులతో అవతలి పార్టీ వారు కొంటున్న కార్యకర్తల్లో మాత్రం ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేకుండా జగనన్న ఇచ్చిన సంక్షేమాలకు ముగ్దులై ఇంత మంది కార్యకర్తలు నా నామినేషన్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఎవరు రెడ్ బుక్ మీద, బ్లాక్ బుక్ మీద రాసుకున్న జూన్ 4వ తేదీన తేలుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమో.. గూస్ బంప్స్ పక్కా!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మా హయాంలో కైకలూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. నియోజకవర్గంలో తాగటానికి మంచి నీరు సౌకర్యంతో పాటు సీసీ రోడ్లతో పాటు జగనన్న గ్రీన్ విలేజ్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. కైకలూరు ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు అందించడంలో నా వంతు కృషి చేశానని దూలం నాగేశ్వరరావు తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!