MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు ఉండవు, జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను తొలగిస్తారని తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Andhrapradesh: న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ
Also Read
ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, మంచి చెడులకు తేడా ప్రజలు గ్రహించాలని ఎంపీ మిథున్ రెడ్డి సూచించారు. చంద్రబాబు హయాంలో సర్టిఫికెట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కోసం క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చేదన్నారు. మనకు మేలు చేసిన వారిని మళ్లీ అధికారంలో ఉండేలా ఓటు వేయాలని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?