Formula E Race : ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్పై యూత్ కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే.. ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టారు. కార్ రేసింగ్లతో ఎవరికీ ఉపయోగం లేదని యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఖైరతాబాద్ జంక్షన్ దగ్గరికి యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. నెక్లెస్ రోడ్డువైపు దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో.. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో సందడిగా ఫార్ములా ఈ-రేసింగ్ కొనసాగుతోంది.
Also Read : NTR: యంగ్టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
కార్ రేసింగ్ చూసేందుకు సెలబ్రిటీస్, అభిమానులు తరలివచ్చారు. రేసింగ్లు చూసేందుకు రామ్చరణ్, సచిన్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, కేటీఆర్, కిషన్రెడ్డి వచ్చారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఇండియాలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన స్ట్రీట్ సర్క్యూట్పై కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ ప్రారంభం కాగా.. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెయిన్ రేస్ కొనసాగుతుంది.
Also Read : Mallikarjun Kharge: దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదు.. బీజేపీపై ఖర్గే మండిపాటు
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!