Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
- 2017 నుంచి యూపీలో ఒక్క అల్లరూ జరగలేదని సీఎం యోగి వ్యాఖ్య.
- తాజియా పేరుతో ఇళ్లు, బాల్కనీలు ధ్వంసం చేసే పరిస్థితి ఇక లేదన్నారు.
- మొహర్రం సందర్భంగా 12 వేల ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించామని వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేవారు. మొహర్రం సందర్భంగా ఇకపై వీధి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. హత్రాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు కత్తులతో అల్లర్లు ప్రేరేపిస్తూ హంగామా చేసే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన అన్నారు.
మెరుగైన భద్రతా వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. 2017కు ముందు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదని చెప్పారు. గతంలో అల్లర్లను ప్రస్తావిస్తూ.. మధురలోని జోహర్ బాగ్ ఘటన, కోసి కలాన్ ఘటన, లేదా ముజఫర్నగర్ అల్లర్లు వంటి సందర్భాలలో నెలల తరబడి కర్ఫ్యూలు విధించారని సీఎం యోగి అన్నారు. దీని వల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
మొహర్రం సమయంలో తాజియా పేరుతో పేదవాళ్ల గుడిసెలు కూల్చేవారని, బాల్కనీలు పడగొట్టే వారని, హైటెన్షన్ వైర్లను బలవంతంగా తొలగించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మొహర్రం సందర్భంగా రాష్ట్రంలో మొత్తదం 12 వేల తాజియా ఊరేగింపులు జరిగినప్పటికీ ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని సీఎం యోగి అన్నారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!