Bihar : బీహార్లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది.
ముహర్రం ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్లోని బొకారోలో శనివారం ముహర్రం ఊరేగింపు నిర్వహిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది గాయాల పాలయ్యారు.
Hyderabad: మొహర్రం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.