Woman physically Abused: భర్త కళ్లేదుటే భార్యపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman physically Abused: కర్ణాటకలోని కొప్పల్లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 8, 9వ తేదీ మధ్య రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Madhyapradesh: బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషన్గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల మహిళ, ఆమె భర్త ఇంటికి వెళ్లేందుకు బస్టాప్లో వేచి ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా దంపతుల మధ్య గొడవ జరిగింది. క్రమంగా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ ఆరుగురు జోక్యం చేసుకున్నారు. అనంతరం వారంతా కలిసి దంపతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిద్దరిని కొట్టడం ప్రారంభించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఫిబ్రవరి 9న తన ఫిర్యాదులో, వారు తనను లాగి తన భర్తను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేశాడు. వారు మహిళను చాలా వేధించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశామని, ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం