Road Accident: ఆటో కోసం వేచిఉన్నవారిపైకి దూసుకెళ్లిన లారి.. తల్లీబిడ్డ మృతి.. ఇద్దరికి సీరియస్
- ఆటో కోసం ఎదురుచూస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లిన లారీ..
- రెండేళ్ల కూతురు సహా తల్లి అక్కడికక్కడే మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఆటో కోసం ఎదురు చూస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఓ ఇల్లాలు.. ఆమెతో పాటు.. రెండేళ్ల తన కూతురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఏర్పేడు మండలం ఆమడూరు క్రాస్ వద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆటో కోసం వేచిచూస్తున్న నలుగురు వ్యక్తులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డలు శారద (22), వైష్ణవి (2) అక్కడికక్కడే మృతిచెందారు.. కార్తీక్ అనే నాగుళ్లే బాలుడితో పాటు.. శారద తల్లి విజయమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Also: Monkeys Attack: దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. చివరకు
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
రేణిగుంట మండలం మల్లవరం గ్రామంలోని పుట్టింటికి ఇద్దరు బిడ్డలతో కలసి ఈ నెల 13 న వెళ్లిన శారద. నిన్న సాయంత్రం 6 గంటలకు శారద తల్లి విజయమ్మతో కలసి ఇద్దరు బిడ్డలను తీసుకొని అత్తవారి ఇల్లు అయిన శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లికి బయల్దేరింది.. మొదట వెంకటగిరి బస్సు ఎక్కిన శారద. సాయత్రం 7 గంటలకు ఆముడూరు క్రాస్ కు రాగానే బస్సు దిగి రామానుజపల్లికి వెళ్లేందుకు ఆటో కోసం వేచిచూస్తుంది.. ఈ సమయంలో అతివేగంగా తల్లీబిడ్డల పైకి దూసుకెళ్లింది లారీ.. ఘటనా స్థలంలోనే శారద 22, వైష్ణవి 2 మృతి చెందగారు.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు.. అంబులెన్సులో తీవ్రంగా గాయపడిన కార్తిక్ ను తిరుపతిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.. కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.. మృతదేహాలను పోస్ట్ మార్ట్రం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!