Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Who Were Detained In Nigeria Return Home After Nine Months

Indian Sailors: 9 నెలల తర్వాత నైజీరియా నుంచి స్వదేశానికి వచ్చిన 16 మంది భారతీయులు

Published Date :June 11, 2023 , 9:55 am
By Rakesh Reddy
Indian Sailors: 9 నెలల తర్వాత నైజీరియా నుంచి స్వదేశానికి వచ్చిన 16 మంది భారతీయులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian Sailors: నైజీరియాలో నిర్బంధించిన భారతీయ నావికులు తొమ్మిది నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి ముఖంలో ఆనందం వికసించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను ఉల్లంఘించినందుకు 16 మంది భారతీయ నావికులను అదుపులోకి తీసుకున్నారు. అందరినీ 9 నెలల పాటు జైల్లో ఉంచారు. వీరంతా శనివారం కొచ్చి విమానాశ్రయంలో దిగారు. వారికి స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు, భారత అధికారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. సాను జోష్ అనే నావికుడు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also:Telangana : మహబూబాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..15 వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు..

భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు
‘మా జీవితాలు నైజీరియాలోనే ముగుస్తాయని మాకు చెప్పారని, అయితే మాకు సహాయం చేసినందుకు భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని భారతీయ నావికులు అన్నారు. మరో నావికుడు వి విజిత్ మాట్లాడుతూ.. ఈ విషయంలో భారత ప్రభుత్వం అద్భుతమైన కృషి చేసిందని, నావికులందరినీ విడుదల చేయడంలో వారు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. నౌకలో అప్పుడు మొత్తం 26 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 16 మంది భారతీయులు ఉన్నారు. వారిని ఆగస్టు 2022లో ఈక్వటోరియల్ గినియాలో అదుపులోకి తీసుకున్నారు.. తరువాత నవంబర్ 2022లో నైజీరియాకు తీసుకెళ్లారు.

Read Also:Petrol-Diesel Price: పెట్రోలు-డీజిల్ ధరలు తగ్గుతాయి : పెట్రోలియం మంత్రి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian Navy
  • Indian Sailors
  • kochin
  • Nigeria

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions