AM Ratnam: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరు ఆపలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AM Ratnam: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరు అనే ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీ నేత ఏఎం రత్నం.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ప్రయోజనం ఉండదు అన్నారు.. పిఠాపురం ప్రజలు డబ్బులు ఇచ్చినా.. తీసుకోకుండా పవన్ కల్యాణ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని అంటున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్ ఎంత పెద్ద సభలు పెట్టిన పిఠాపురంలో పవన్ గెలుపు ఎవరు ఆపలేరన్న ఆయన.. సినిమా పరిశ్రమను తొక్కాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందిన విమర్శించారు.. అలాంటి వాటిని సినీ పరిశ్రమ వ్యతిరేకిస్తుందన్నారు ఏఎం రత్నం.
Read Also: Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతుంది.. అమిత్ షా హాట్ కామెంట్స్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, తిరుపతి ఫేక్ ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేస్తారని సమాచారం ఉందన్నారు జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం.. దొంగ ఓట్లు వేసి జైలు పాలు కాకండి అని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను అవ్వకుండా.. ఓటు వేయండి అని పిలపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ విజయం సాధిస్తుందన్నారు ఏఎం రత్నం.. కాగా, తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత ఆరణి శ్రీనివాస్ బరిలోకి దిగిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!