What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు గుజరాత్ తొలి దశ ఎన్నికలు. ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభం. 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. తొలి దశలో బరిలో నిలిచిన 788 మంది అభ్యర్థులు. 14,382 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసిన అధికారులు. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్, బీజేపీ.
2. నేడు రాజ్భవన్కు వైఎస్ షర్మిల. ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసైని కలవనున్న షర్మిల.
Also Read
3. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాలు మార్పు. ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనాలు.
4. నేటి నుంచి విద్యార్థులకు ఫేస్ అటెండెన్స్ అమలు. ఏపీలోని డిగ్రీ కాలేజిల్లో ఫేస్ అటెండెన్స్.
5. నేడు జగిత్యాల పర్యటనకు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్పై కవిత స్పందించే అవకాశం.
6. నేడు ఢిల్లీకి ఎంపీ రవిచంద్ర, మంత్రి గంగుల కమలాకర్. సీబీఐ ముందు హాజరుకానున్న రవిచంద్ర, గంగుల కమలాకర్.
7. నేటి నుంచి షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం. నర్సంపేట లింగగిరి నుంచి షర్మిల పాదయాత్ర. ఆగిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల.
8. విజయనగరంలో నేడు ఎయిడ్స్ డే సందర్భంగా నగరంలో ఆరోగదయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.
9. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,850లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లుగా ఉంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!