What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల పూజలు.. వంగల్ జిల్లాలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వేయిస్తంభల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు.. కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు..
* నేడు అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షణ.. 9 కిలోమీటర్ల మేర సాగనున్న గిరి ప్రదక్షణ.. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన దేవాదాయశాఖ.. ఉదయం 8గంటలకు పల్లకిలో మధ్యాహ్నం 2గంటకి సత్యరథంపై విడతలుగా గిరి ప్రదక్షణ.. సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా..
Also Read
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
* నేడు ఐదో రోజుకు చేరుకున్న భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దిపోత్సవం.. మహాదేవునికి అన్నాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మ హారతి.. శ్రీ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం..
* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్..
* నేడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం.. మాగంటి సునీత తరపున ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్..
* నేడు జూబ్లీహిల్స్ లో బీజేపీ ప్రచారం.. కమలం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్న కిషన్ రెడ్డి..
* నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం కానున్న కేబినెట్ సబ్ కమిటీ.. జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పులు, చేర్పులపై చర్చ.. ఈ నెల 10న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం.. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో అయిన కేబినెట్ సబ్ కమిటీ..
* నేడు విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుపై మంత్రి లోకేష్ సమీక్ష.. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై అధికారులతో చర్చ..
* నేడు విశాఖలో మంత్రి బాలవీరంజనేయస్వామి పర్యటన.. సీఐఐ సదస్సు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి డోలా..
* నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్న రామ్మోహన్..
* నేడు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ డిస్మిస్ చేయడంతో.. హైకోర్టుకు వెళ్లిన కేసిరెడ్డి..
* నేడు మోడీని కలవనున్న భారత మహిళల క్రికెట్ ప్లేయర్స్.. భారత మహిళల క్రికెట్ జట్టును అభినందించనున్న ప్రధాని..
తాజావార్తలు
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!