Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు తిరుపతి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన.. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించనున్న అనిత.. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్న అనిత.. మధ్యాహ్నం పద్మావతి మహిళా వర్సిటీలో రాయలసీమ డీఐజీతో సమీక్ష.
*నంద్యాల: నేడు ముచ్చుమర్రిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పర్యటన.. హత్యకు గురైన బాలిక(9) కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందజేయనున్న నేతలు.. ఇప్పటికే బాలిక కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వం.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
*నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన.
*తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,076 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,829 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు
*తిరుపతి: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ ప్రమాణస్వీకారం.. తిరుపతి శివారులో భారీ బహిరంగ సభ ఏర్పాటు.. సభకు హాజరుకానున్న బొత్స, రోజా, ఇతర వైసీపీ నేతలు.
*నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఫరూక్, ఆనం, నారాయణ పర్యటన.
*శ్రీసత్యసాయి: నేడు పెనుకొండలో టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి సవిత.
*అన్నమయ్య: నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం.
*నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
*కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత పెరిగిన రద్దీ.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.
*నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయం మూసివేత
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400.. కిలో వెండి ధర రూ.1,06,000.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!