Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు తిరుపతి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన.. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించనున్న అనిత.. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్న అనిత.. మధ్యాహ్నం పద్మావతి మహిళా వర్సిటీలో రాయలసీమ డీఐజీతో సమీక్ష.
*నంద్యాల: నేడు ముచ్చుమర్రిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పర్యటన.. హత్యకు గురైన బాలిక(9) కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందజేయనున్న నేతలు.. ఇప్పటికే బాలిక కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వం.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
*నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన.
*తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,076 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,829 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు
*తిరుపతి: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ ప్రమాణస్వీకారం.. తిరుపతి శివారులో భారీ బహిరంగ సభ ఏర్పాటు.. సభకు హాజరుకానున్న బొత్స, రోజా, ఇతర వైసీపీ నేతలు.
*నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఫరూక్, ఆనం, నారాయణ పర్యటన.
*శ్రీసత్యసాయి: నేడు పెనుకొండలో టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి సవిత.
*అన్నమయ్య: నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం.
*నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
*కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత పెరిగిన రద్దీ.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.
*నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయం మూసివేత
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400.. కిలో వెండి ధర రూ.1,06,000.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!