Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు తిరుపతి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన.. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించనున్న అనిత.. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్న అనిత.. మధ్యాహ్నం పద్మావతి మహిళా వర్సిటీలో రాయలసీమ డీఐజీతో సమీక్ష.
*నంద్యాల: నేడు ముచ్చుమర్రిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పర్యటన.. హత్యకు గురైన బాలిక(9) కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందజేయనున్న నేతలు.. ఇప్పటికే బాలిక కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వం.
Also Read
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
*నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన.
*తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,076 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,829 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు
*తిరుపతి: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ ప్రమాణస్వీకారం.. తిరుపతి శివారులో భారీ బహిరంగ సభ ఏర్పాటు.. సభకు హాజరుకానున్న బొత్స, రోజా, ఇతర వైసీపీ నేతలు.
*నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఫరూక్, ఆనం, నారాయణ పర్యటన.
*శ్రీసత్యసాయి: నేడు పెనుకొండలో టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి సవిత.
*అన్నమయ్య: నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం.
*నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
*కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత పెరిగిన రద్దీ.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.
*నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయం మూసివేత
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400.. కిలో వెండి ధర రూ.1,06,000.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!