What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఉదయం 11.30 గంటలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం.. హబ్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్టార్టప్ కంపెనీలకి మౌలిక సదుపాయల కల్పన.. ఆర్థిక పరమైన వనరుల సహకారం అందించనున్న ఇన్నోవేషన్ హబ్..
* నేడు శ్రీశైలంలో మంత్రి సంధ్యారాణి పర్యటన.. గిరిజన మ్యూజియంలో బహుళార్ధసాధక మార్కెటింగ్ కేంద్రానికి శంకుస్థాపన.. ఆత్మకూరులో నన్నారి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న మంత్రి సంధ్యరాణి..
Also Read
* నేడు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న కాకాణి గోవర్థన్ రెడ్డి.. 86 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి.. నిన్న బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల..
* నేడు వల్లభనేని వంశీ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ.. 2 కేసుల్లో బెయిల్ షరతులు సడలించాలని వంశీ పిటిషన్లపై ఇవాళ విచారణ..
* నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న సీఎం.. ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ కు శంకుస్థాపన..
* నేడు కొమురం భీం జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. దహెగాం మండలం పెసర్ కుంట గ్రామంలో వర్షాలతో దెబ్బ తిన్న రోడ్లు, పంట పోలాలను పరిశీలించనున్న మంత్రి.. పంట నష్టపోయిన రైతులతో మాట్లడనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు..
* నేడు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శన..
* నేడు మరోసారి ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ చర్చలు.. ఉదయం నిర్మాలతో, సాయంత్రం ఫెడరేషన్ తో ఫిల్మ్ ఛాంబర్ భేటీ.. ఛాంబర్ కు మా సమస్యలు వివరించాం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు ఎన్డీయే కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు.. ఉదయం 11.15 గంటలకి నామినేషన్ దాఖలు చేయనున్న రాధాకృష్ణన్..
* నేడు లోక్ సభ ముందుకు నాలుగు కీలక బిల్లులు.. జమ్ముకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించే దిశగా కేంద్రం చర్యలు.. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న కేంద్రం.. లోక్ సభలో పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న అమిత్ షా..
* నేడు లోక్ సభ ముందుకు 113వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025.. సభ ముందుకు రానున్న గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు.. ఆన్ లైన్ గేమింగ్ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!