What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
- తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్
- సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి
- వందే మాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలు
ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ
Also Read
ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి.. గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీ చరణికి స్వాగతం పలకనున్న ఇద్దరు మహిళా మంత్రులు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి,ఎంపీ కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవి నాయుడు.. శ్రీ చరణికి భారీ నజరానా ప్రకటించనున్న ప్రభుత్వం.. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించనున్న శ్రీ చరణి
నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొనున్న సీఎం.. తాడికొండ మండలం లాంలో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో జయంతి ఉత్సవాలు
నేడు దుర్గగుడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం.. మాస్టర్ ప్లాన్ అమలు, ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు తదితర అంశాలపై చర్చ
లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్.. ఏడుగురు నిందితులను నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నేడు కాకినాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయోజనం కార్యక్రమం.. హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
పదో రోజు ఏడుపాయల ఆలయం మూసివేత.. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు.. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట ప్రవహిస్తున్న మంజీరా నది.. బారికేడ్లు పెట్టి అమ్మవారి గర్భగుడి వైపు ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు
వందే మాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలు.. దేశ వ్యాప్తంగా ఏడాది పొడవున జాతీయ గేయం వార్షికోత్సవాలు.. ఈరోజు ఉదయం 9.50 గంటలకు పాట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
నేడు వందే మాతరం జాతీయ గేయం 150 వ వార్షికోత్సవాలు.. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వార్షికోత్సవాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
నేడు సుధీర్ బాబు నటించిన జటాధర, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలు రిలీజ్
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!