What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,860.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,370.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,900
* జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి.. రేపు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం.. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
* ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక.. పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ సీఎంలు.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, దామోదర రాజనర్సింహ, డా.వంశీచంద్రెడ్డి.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్న సీడబ్ల్యూసీ సమావేశం
* ఢిల్లీ: సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ సీఈసీ సమావేశం.. ఖరారుకానున్న మిగిలిన 13 మంది తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు
* తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : మర్రిపూడి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పృదులగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈనెల 29 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు..
* శ్రీ సత్యసాయి : గోరంట్లలో దళిత సంఘాల ఆత్మీయ సమావేశం.పాల్గొననున్న ఉషశ్రీ చరణ్.
* శ్రీ సత్యసాయి : కదిరిలో నేటి నుంచి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ.
* అనంతపురం : ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ బ్రహ్మరథోత్సవం.
* విశాఖ: వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియామకం.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా వున్న నాగిరెడ్డికి కీలక బాధ్యతలు అప్ప గించిన అధిష్ఠానం
* నెల్లూరు జిల్లా: ఏఎస్ పేట మండలంలోని వివిధ గ్రామాల్లో విజయీ భవ యాత్రను నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతఎస్సైడ్లతో జిల్లా పార్టీ అధ్యక్షుడు మను క్రాంథ్ రెడ్డి సమావేశం
* నెల్లూరు రూరల్ నియోజకవర్గం నేతలతో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,051 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,107 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు
* కడప : మత సామరస్యాన్ని దేశ సమైక్యతను రక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు వామపక్షాల సదస్సు..
తాజావార్తలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!