What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- తిరుపతి జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
- పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
- నేటితో ముగియనున్న పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు
- నేడు లక్నో, ముంబై జట్ల మధ్య మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ కోసం నేడు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళిక చేయనుంది.
Also Read
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సవిత పాల్గొననున్నారు.
నేడు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చియార్డు వద్ద రైతు సంఘాలు ఆందోళన చేపట్టనున్నాయి.
తిరుపతి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమండ్యం గ్రామం, వడమాలపేట మండలంలో వరిధాన్య సేకరణ కేంద్రం పరిశీలన చేసి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
నేడు కర్నూలు APERC ఆఫీస్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన జరగనుంది. ఈ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొననున్నారు.
ఈరోజు, రేపు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
ఇవాళ బెంగుళూరుకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు.
నేడు భద్రాచలం రామాలయంలో ధ్వజహరణంతో సీతారాముల కళ్యాణం ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఉత్తర ద్వారదర్శనం వద్ద ఎదుర్కోలు జరగనుంది.
నేడు ఖమ్మం జిల్లాలో పలు ఆభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేయనున్నారు. ధాన్యం కేంద్రాలను మంత్రి ప్రారంభించనున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
నేటితో పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు సాగాయి.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!