Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశం.. ఉదయం 8 గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్లో సమావేశం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించనున్న కేబినెట్.
*అమరావతి: ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం.. ఉదయం 11.03 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.. మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024.. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
*ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు.. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబుకి అమిత్ షా ఆహ్వానం.. ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్న చంద్రబాబు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్.. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండుకు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచన.
*తిరుమల: ఇవాళ పురంధరదాసు ఆరాధన మహోత్సవం.. కళ్యాణ వేదికలో 300 కళాకారులుతో శ్రీవేంకటేశ్వర నవరత్నమాలిక గోష్టి గానం నిర్వహిస్తున్న టీటీడీ.
*నంద్యాల: నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కెఆర్ఎంబి బృందం సభ్యులు
*హైదరాబాద్: నేడు టీఎస్ ఐఐసీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ధరణి కమిటీ భేటీ.. ఉదయం 10 :30 నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్లో సమావేశం.
*ఖమ్మం జిల్లాలో నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన.. స్నానాల లక్ష్మి పురంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న భట్టి విక్రమార్క
*ఖమ్మం: నేడు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన… తీర్థాలలో శివరాత్రి ఉత్సవాల పై సమీక్ష
*నేడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్న కిషన్ రెడ్డి
*తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం దివాన్ చెరువు ఆవదూత పీఠం వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్ఫాటుకు శంకుస్థాపన.. గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో విగ్రహ శంకుస్థాపన.. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో విగ్రహ ఏర్పాటు.. హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు
*నేడు ఎన్నికల కమిషనర్ ఎంపికపై ప్రధాని మోడీ నేతృత్వంలోని కమిటీ భేటీ
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!