Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు ముక్కోటి ఏకాదశి.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
*తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం.. తిరుమలకు పెరిగిన వీఐపీల తాకిడి.. క్యూ కడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మె్ల్సీలు.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
*తిరుమల: నేటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో కిలోమీటర్ల పొడవునా భక్తుల క్యూలు.
*ఏలూరు : ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్న భక్తులు.. గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం.. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు.. గోవింద స్వాములకు, గ్రామస్థులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు
*శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి సందర్బంగా అరసవల్లి , నారాయణ తిరుమలలో స్వామి వార్ల ఉత్తరద్వార దర్శనం.. ప్రత్యేక అలంకరణలతో దర్శనం ఇస్తున్న సూర్యనారాయణ స్వామి.
*యాదాద్రి జిల్లా: ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.. స్వామి వారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు.
*భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనం శ్రీరామచంద్రస్వామి.. భారీగా తరలి వచ్చిన భక్తులు
*హైదరాబాద్: నేడు వాస్తవ తెలంగాణ పేరుతో స్వేదపత్రం విడుదలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. నేడు తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదపై ప్రజెంటేషన్.. వివరాలు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్.
*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,230.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,000.
*ప్రొకబడ్డీలో నేటి మ్యాచ్లు.. రాత్రి 8 గంటలకు తమిళ తలైవాస్ వర్సెస్ జైపూర్.. రాత్రి 9 గంటలకు గుజరాత్ వర్సెస్ యూపీ.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!