Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు ముక్కోటి ఏకాదశి.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
*తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం.. తిరుమలకు పెరిగిన వీఐపీల తాకిడి.. క్యూ కడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మె్ల్సీలు.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
*తిరుమల: నేటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో కిలోమీటర్ల పొడవునా భక్తుల క్యూలు.
*ఏలూరు : ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్న భక్తులు.. గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం.. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు.. గోవింద స్వాములకు, గ్రామస్థులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు
*శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి సందర్బంగా అరసవల్లి , నారాయణ తిరుమలలో స్వామి వార్ల ఉత్తరద్వార దర్శనం.. ప్రత్యేక అలంకరణలతో దర్శనం ఇస్తున్న సూర్యనారాయణ స్వామి.
*యాదాద్రి జిల్లా: ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.. స్వామి వారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు.
*భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనం శ్రీరామచంద్రస్వామి.. భారీగా తరలి వచ్చిన భక్తులు
*హైదరాబాద్: నేడు వాస్తవ తెలంగాణ పేరుతో స్వేదపత్రం విడుదలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. నేడు తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదపై ప్రజెంటేషన్.. వివరాలు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించిన మాజీ మంత్రి కేటీఆర్.
*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,230.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,000.
*ప్రొకబడ్డీలో నేటి మ్యాచ్లు.. రాత్రి 8 గంటలకు తమిళ తలైవాస్ వర్సెస్ జైపూర్.. రాత్రి 9 గంటలకు గుజరాత్ వర్సెస్ యూపీ.
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి