What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తెలంగణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే.
నేడు నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ తిరుపతన్న, భుజంగరావు పిటిషన్స్.
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66, 250 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,500 లుగా ఉంది.
నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 10.30 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు భేటీ. సాయంత్రం 4గంటకు బెంగళూరు మీదుగా విజయవాడకు చంద్రబాబు పయనం.
నేడు కేజ్రీవాల్ను ట్రయల్ కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు. మార్చి 21న లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్.
నేడు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఎన్నిక. ఎన్డీఏ లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా. ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్. దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక.
లోక్సభ స్పీకర్ ఎన్నికతో పార్టీ ఎంపీలకు టీడీపీ విప్ జారీ. 16 మంది లోక్సభ సభ్యులకు త్రీలైన్ విప్ జారీ చేసిన టీడీపీ. ఉదయం 9.30 గంటలకు లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీల భేటీ. ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్న టీడీపీపీ. సమావేశం తర్వాత పార్లమెంట్కు టీడీపీ ఎంపీలు. ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలను కూడా సమావేశానికి ఆహ్వానించిన టీడీపీ.
నేడు తెలంగాణలో పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు. ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపణ. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!