What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తెలంగణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే.
నేడు నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ తిరుపతన్న, భుజంగరావు పిటిషన్స్.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66, 250 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,500 లుగా ఉంది.
నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 10.30 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు భేటీ. సాయంత్రం 4గంటకు బెంగళూరు మీదుగా విజయవాడకు చంద్రబాబు పయనం.
నేడు కేజ్రీవాల్ను ట్రయల్ కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు. మార్చి 21న లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్.
నేడు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఎన్నిక. ఎన్డీఏ లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా. ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్. దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక.
లోక్సభ స్పీకర్ ఎన్నికతో పార్టీ ఎంపీలకు టీడీపీ విప్ జారీ. 16 మంది లోక్సభ సభ్యులకు త్రీలైన్ విప్ జారీ చేసిన టీడీపీ. ఉదయం 9.30 గంటలకు లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీల భేటీ. ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్న టీడీపీపీ. సమావేశం తర్వాత పార్లమెంట్కు టీడీపీ ఎంపీలు. ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలను కూడా సమావేశానికి ఆహ్వానించిన టీడీపీ.
నేడు తెలంగాణలో పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు. ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపణ. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!