Chandragiri Gurukul School: చంద్రగిరి బాలికల గురుకుల స్కూల్లో 110మందికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో వివిధ కారణాల వల్ల విద్యార్థినీ, విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఆహార కారణాలు, జ్వరాల కారణంగా వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బాలికల గురుకుల పాఠశాలలో 110మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం విద్యార్థులు 413 మంది వున్నారు. చలి, జ్వరం, దగ్గు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు విద్యార్థులు. మూడు రోజుల్లో ఇంటి ముఖం పట్టారు 110 మంది విద్యార్థులు. ఈ విద్యార్ధులకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వైరల్ జ్వరాలుగా నిర్ధారించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత కారణమంటున్నారు స్థానికులు.
Read Also: Nirmala Sitaraman: బడ్జెట్ సంగతి ఎలా ఉన్నా.. నేడు నిర్మలమ్మ కట్టే చీరపైనే అందరి కన్ను
Also Read
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు. దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. తల్లి దండ్రులు ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు. గురుకుల పాఠశాలలో అనారోగ్యం పరిస్థితుల నేపథ్యంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
Read Also: OLX Layoff : OLXలో ఉద్యోగుల తొలగింపు..1500మందిపై వేటు..!
- Tags
తాజావార్తలు
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!