Railway: వేగ పరిమితి ఉల్లంఘన.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సస్పెండ్
- వేగ పరిమితి ఉల్లంఘించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్.. అసిస్టెంట్ లోకో పైలట్
- వారిని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు
- లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలని ఆర్డర్
- అది మరిచిపోయి పూర్తి వేగంతో రైలును నడిపిన లోకో పైలట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్లోని మధుర రైల్వే డివిజన్కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్ను మరచిపోయాడు. ఈ రైల్వే విభాగంలో అతను పూర్తి వేగంతో రైలును నడపాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.
Read Also: Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
Also Read
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్, ట్రాక్ మరమ్మతులు, పాత రైల్వే వంతెన.. స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం యొక్క పరిస్థితి కోసం మథుర రైల్వే సెక్షన్లో రైల్వే వేగ నియంత్రణను విధించింది. ఈ క్రమంలో.. రైలు గంటకు 20 కి.మీ వేగంతో ఈ ట్రాక్ గుండా వెళ్లాల్సి ఉంది. కాగా.. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్ వేగ పరిమితిని మర్చిపోయాడు. అతను ట్రాక్పై పూర్తి వేగంతో రైలును దాటాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆగ్రా డివిజన్కు చెందిన పిఆర్ఓ ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. విషయం గురించి సమాచారం అందుకున్న తరువాత.. ఇద్దరు లోకో పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేశామన్నారు.
Read Also: Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్
ఆగ్రా రైల్వే డివిజన్లో గత రెండు నెలల్లో మూడోసారి ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు 2024 మేలో.. మాల్వా మరియు గతిమాన్ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆగ్రా రైల్వే సెక్షన్లోనే వేగ పరిమితిని ఉల్లంఘించారు. డ్రైవర్ల పరిమితి గంటకు 20 కి.మీ కాకుండా, రైలు గంటకు 120 కి.మీ వేగంతో నడిపారు. కాగా.. లోకో పైలట్లు కొంత ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆగ్రా రైల్వే డివిజన్లో పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ నిరంతర పొరపాటు వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే రైల్వే బోర్డు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణ బృందాన్ని పంపాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!