Railway: వేగ పరిమితి ఉల్లంఘన.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సస్పెండ్
- వేగ పరిమితి ఉల్లంఘించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్.. అసిస్టెంట్ లోకో పైలట్
- వారిని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు
- లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలని ఆర్డర్
- అది మరిచిపోయి పూర్తి వేగంతో రైలును నడిపిన లోకో పైలట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్లోని మధుర రైల్వే డివిజన్కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్ను మరచిపోయాడు. ఈ రైల్వే విభాగంలో అతను పూర్తి వేగంతో రైలును నడపాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.
Read Also: Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్, ట్రాక్ మరమ్మతులు, పాత రైల్వే వంతెన.. స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం యొక్క పరిస్థితి కోసం మథుర రైల్వే సెక్షన్లో రైల్వే వేగ నియంత్రణను విధించింది. ఈ క్రమంలో.. రైలు గంటకు 20 కి.మీ వేగంతో ఈ ట్రాక్ గుండా వెళ్లాల్సి ఉంది. కాగా.. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్ వేగ పరిమితిని మర్చిపోయాడు. అతను ట్రాక్పై పూర్తి వేగంతో రైలును దాటాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆగ్రా డివిజన్కు చెందిన పిఆర్ఓ ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. విషయం గురించి సమాచారం అందుకున్న తరువాత.. ఇద్దరు లోకో పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేశామన్నారు.
Read Also: Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్
ఆగ్రా రైల్వే డివిజన్లో గత రెండు నెలల్లో మూడోసారి ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు 2024 మేలో.. మాల్వా మరియు గతిమాన్ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆగ్రా రైల్వే సెక్షన్లోనే వేగ పరిమితిని ఉల్లంఘించారు. డ్రైవర్ల పరిమితి గంటకు 20 కి.మీ కాకుండా, రైలు గంటకు 120 కి.మీ వేగంతో నడిపారు. కాగా.. లోకో పైలట్లు కొంత ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆగ్రా రైల్వే డివిజన్లో పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ నిరంతర పొరపాటు వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే రైల్వే బోర్డు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణ బృందాన్ని పంపాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!