Vidadala Rajini: జగన్ హయాంలోనే మంగళగిరి ఎయిమ్స్ కి మంచిరోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ హయాంలోనే వైద్యరంగానికి మంచి రోజులు వచ్చాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. మంగళగిరి ఎయిమ్స్ పై మొన్న చంద్రబాబు మాట్లాడితే ఈ రోజు ఆపత్రికలో చుక్కలు చూపిస్తున్నారంటూ రాశారు. ఎయిమ్స్ పై ఆ పత్రికవారు దుష్ర్పచారం చేస్తున్నారు. ముందు చంద్రబాబు మాడ్లాడతారు…తర్వాత ఆ పత్రికలో రాస్తారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ ట్వీట్ చేస్తారు. ఎయిమ్స్ పై అసలు ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఏ సంస్ధ ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలు ఉండాలి.2019 మార్చిలో మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభమైంది. ఎయిమ్స్ లో మంచినీటి సమస్యపై తాత్కాలిక చర్యలు తీసుకున్నాం.
Read Also: Govt Bans YouTube Videos: భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం.. యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
2 నుంచి 3 లక్షల లీటర్ల నీటిని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల నుంచి అందజేస్తున్నాం. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి డిమాండ్ కి తగినట్టుగా అదనంగా మరో మూడు లక్షల లీటర్ల మంచినీటి సరఫరా చేస్తున్నాం. ఎయిమ్స్లో మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారంకి చర్యలు చేపట్టామన్నారు మంత్రి విడదల రజని. భవిష్యత్ లో రోజుకి 25 లక్షల నీటి అవసరాన్ని గుర్తించి 534 జిఓ ఇచ్చి 26 జులై 2022 న రూ.7.74 కోట్లతో టెండర్లు పిలిచాం.ప్రస్తుతం టెండర్ ప్రాసెస్ పూర్తి అయింది. ఒకవైపు శాశ్వత ప్రాతిపదికన ఎయిమ్స్ సమస్యపై చర్యలు తీసుకున్నాం అన్నారు. ఎయిమ్స్కి పది కోట్ల ఖర్చుతో రోడ్ కనెక్టివిటీని జగనన్న ప్రభుత్వం చేసింది.
35 కోట్లతో 132 కెవి సబ్ స్టేషన్ని కూడా మా ప్రభుత్వమే నిర్మించింది. ఎయిమ్స్ నుంచి వచ్చిన అన్ని విజ్ణప్తులని పరిగణనలోకి తీసుకుంటున్నాం. 2019లో గత ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు లేకుండా ఎయిమ్స్ ప్రారంభించింది. ఆ రోజు అసలు నిజాలు ఎందుకు రాయలేదు??అటవీ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ పై కూడా మా ప్రభుత్వమే కృషి చేసింది. ఈ దుష్ట చతుష్టయం చేసే దుష్ప్రచారాలని ప్రజలెవ్వరూ నమ్మరు. జగనన్న ప్రభుత్వంలోనే ఎయిమ్స్ కి న్యాయం జరిగిందని వివరించారు మంత్రి విడదల రజని.
Read Also: Sreenath Bhasi: బ్రేకింగ్.. మలయాళ స్టార్ హీరో అరెస్ట్
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!