Vangalapudi Anitha: పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకొండి.. పోలీసులకు హోం మంత్రి వార్నింగ్
- పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత
- హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత
- రాష్ట్ర ప్రజలు దయ.. చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టా
- సామాన్య టీచర్ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు
- నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్న అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత.. ఈ రోజు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనితకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు డీజీపీ హరీష్ గుప్తా.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు దయ వల్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. సామాన్య టీచర్ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు.. నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.
Read Also: T20 World Cup 2024: ‘సూపర్ 8’ భారత్ షెడ్యూల్ ఇదే!
Also Read
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
ఇక, గత ఐదేళ్లలో లా అండ్ ఆర్థర్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందని తెలిపారు హోంమంత్రి అనిత.. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని ప్రకటించిన ఆమె.. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి.. ఖాకీ డ్రెస్ కు గౌరవంగా పని చేయాలని స్పష్టం చేశారు.. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాల వరకూ తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. అక్రమాలకు బలైన వారు కేసు రీ-ఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం అని ప్రకటించారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..