Uppal Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం
- పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులకు మోక్షం
- కాంట్రాక్టర్ ను గడువు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Fly Over: హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లగా అంచనా వేసినప్పటికీ, 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి.
GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఈ పనులను మళ్లీ ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, సీపీఆర్ఐ దగ్గర సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించబడ్డాయి, ఇంకా రాత్రి వేళల్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఇందులో ర్యాంప్, పిల్లర్ల నిర్మాణం కూడా చేపట్టే ప్రయత్నం జరుగుతుంది.
బీఆర్ఎస్ హయాంలో 2018లో ప్రారంభమైన ఈ ఫ్లై ఓవర్ పనులు ఇప్పటి వరకు 44 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అధికారులు చెబుతున్న ప్రకారం, ఇప్పటివరకు 37 శ్లాబులు మాత్రమే వేయబడినట్లు తెలిపారు. 2025 జనవరి నుండి 1½ సంవత్సరాలలో ఈ పనులు పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులు గడువు విధించారు, తద్వారా పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో కనీసం ఒక స్లాబ్ పనుల్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే, కేంద్ర రహదారులు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, ఎస్ఈ ధర్మారెడ్డిలకు ఆయన్ను ఆదేశించారు.
Indian American: డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో మరో భారత్- అమెరికన్..
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!