Crime News: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. తల్లిపై విచక్షణ రహితంగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన కాసిగవ గ్రామంలో ఓ దారుణ ఘటన జరిగింది. 65 సంవత్సరాల రాజేశ్వరి అనే మహిళని, తన కుమారుడు రాజారామ్ (లాదెన్) మత్తు పెట్టాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా అసహనానికి గురై, క్రూరంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం రాజారామ్ తన తల్లికి మద్యం కొరకు డబ్బులు ఇవ్వమని అభ్యర్థించాడు. రాజేశ్వరి తన కుమారుడికి డబ్బులు ఇవ్వడం నిరాకరించింది.
Lunar Eclipse 2025: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 12 గంటల పాటు ఆలయం మూసివేత!
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
దానితో అతడు మూర్ఖోభావంతో ఇంటి తాళాలు పగలకొట్టి లోపలకి ప్రవేశించాడు. ఆ తర్వాత వెంటనే తల్లి మీద కోపంతో దెబ్బలు కొట్టాడు. తల, ముఖంపై దెబ్బలు తగలడంతో రాజేశ్వరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన అనంతరం రాజారామ్ రక్తమయమైన బట్టతో బయటకు వచ్చాడు. గ్రామస్థులు అతని స్థితిని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానితో, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే రాజేశ్వరి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
భారీ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్15తో కేవలం రూ.7499కే Lava Bold N1 5G లాంచ్!
పోలీసులు, ఫోరెన్సిక్ టీం సహాయంతో ఘటన స్థలానికి చేరుకుని.. పరిశీలనలు చేసి, అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజారామ్ మద్యానికి బానిస కావడంతో.. గత కొంతకాలంగా తరచుగా డబ్బులు అడిగి, కుటుంబంలో కలహాలకి కారణమయ్యాడని తెలుసుకొన్నారు. ఈ నేరానికి సంబంధించి హత్య కేసు నమోదు చేసుకోగా.. విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!