Rajasthan: కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు బయటికెళ్లడం చూసి బాత్రూంలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు. మహిళా పోలీసు అధికారి ఇంద్రలాల్ మహర్షి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి సర్దర్శహర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఒక రాత్రి ఆమె బాత్రూంకి వెళ్ళింది. అదే సమయంలో ఆమె వెళ్లడం భర్త మామ చూశాడు. ఆ సమయంలోనే కొడుకు పనిమీద బయటికి వెళ్లాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆమెను అనుసరించి లోపలికి కూడా వెళ్లాడు.
Read Also: ChatGPT : సంసారాల్లో చిచ్చు పెడుతున్న చాట్ జీపీటీ.. హాంకాంగ్ లో ఘటన
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మామ లోపలికి రాగానే సదరు మహిళ షాక్ కు గురైంది. వెంటనే భయపడి కేకలు వేయడం ప్రారంభించింది. అయితే నిందితుడు అతని దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అక్కడే ఆమెను అతి క్రూరంగా అనుభవించి బాత్రూం గడియ పెట్టి పారిపోయాడు. బాధితురాలు తేరుకుని ఇంట్లోకి వచ్చి ఆమె అత్తగారికి చెప్పింది. కానీ అదే సమయానికి నిందితుడైన మామ విక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆమె అబద్ధం చెబుతుందని బాధితురాలిని ముగ్గురు తీవ్రంగా కొట్టారు.
Read Also: H3N8 Bird Flu: చైనాలో బర్డ్ ఫ్లూతో ఒకరు మృతి.. ప్రపంచంలోనే తొలి కేసుగా నమోదు..
ఇదంతా బాధితురాలి తల్లికి తెలియడంతో వెంటనే కూతురిని తీసుకుని మెట్టినింటికి వెళ్లింది. మళ్లీ వారిద్దరినీ తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. ఎలాగోలా వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయి రతన్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కానీ పోలీసులు రాత్రి రెండు తెల్లకాగితాలపై బాధితురాలి సంతకం తీసుకుని ఉదయం కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి విక్రమ్పై కేసు పెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!