Aadhaar: 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై UIDAI కీలక నిర్ణయం.. కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం
- 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై UIDAI కీలక నిర్ణయం
- కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. MBU ఛార్జీల మాఫీ ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read:Mohan Bhagwat: సింధీ క్యాంప్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, పిల్లలకి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆధార్లో వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్ను తప్పనిసరిగా అప్ డేట్ చేయడం అవసరం. ఒక పిల్లవాడు తన రెండవ MBU కోసం 15 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత తన బయోమెట్రిక్లను మరోసారి అప్డేట్ చేసుకోవాలి. మొదటి, రెండవ MBUలు సాధారణంగా పిల్లల వయస్సు వరుసగా 5-7, 15-17 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు నిర్వహిస్తారు. ఈ వయసు వరకు బయోమెట్రిక్ అప్గ్రేడ్లను ఎటువంటి ఖర్చు లేకుండా చేయవచ్చు. ఆ తరువాత, MBU కి రూ. 125 చొప్పున నిర్ణీత రుసుము వసూలు చేస్తారు.
Also Read:KTR : ఇది పేద, మధ్యతరగతి ప్రయాణికులపై అదనపు భారమే
ఈ నిర్ణయంతో, MBU ఇప్పుడు 5-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచితం అని ప్రకటించింది. ప్రభుత్వ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నవీకరించబడిన బయోమెట్రిక్స్తో కూడిన ఆధార్ కలిగి ఉండటం వలన పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు నమోదు చేసుకోవడం వంటి సేవలను పొందే ప్రక్రియ పూర్తిగా సులభతరం అవుతుంది. తల్లిదండ్రులు/సంరక్షకులు తమ పిల్లలు/వార్డుల బయోమెట్రిక్లను ఆధార్లో ప్రాధాన్యత ఆధారంగా అప్ డేట్ చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!