Crime News: నుదుటిపై తిలకం చూసి హత్య.. ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష
కాన్పూర్లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్లకు మరణశిక్ష విధించింది. విచారణలో ఉపాధ్యాయుడిపై పిస్టల్ తో కాల్చి హత్య చేసినట్లు రుజువైంది. చేతికి కంకణం, నుదుటిపై తిలకం ఉండటంతో.. హిందూ గుర్తింపుగా భావించి హత్య చేశారు. ISIS జిహాదీ ఆలోచనను చూపించడానికి ఈ హత్య జరిగింది.
Read Also: Minister Roja: టీడీపీ-జనసేన పొత్తు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
Also Read
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
మరోవైపు అతిఫ్ ముజఫర్, ఫైసల్లకు ఇప్పటికే మరొక కేసులో మరణశిక్ష విధించారు. ఏటీఎస్తో జరిగిన ఎన్కౌంటర్లో సైఫుల్లా హతమయ్యాడు. ఇదిలా ఉంటే.. సోమవారం NIA కోర్టు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగర్లో నివసిస్తున్న నిందితుడు అతిఫ్ ముజఫర్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 34, 120B సెక్షన్ 302, సెక్షన్ 16(1)(A), UA(P)లోని 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మహ్మద్ ఫైసల్ ఖాన్ పై సెక్షన్ 3, 25, 27 కింద కేసు నమోదు చేసి దోషిగా నిర్ధారించారు.
Read Also: Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..
నిందితులిద్దరిపై 2018 జూలై 12న చార్జిషీటు దాఖలు చేశారు. అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైసల్ ఖాన్లు ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్ర మద్దతుదారులని ఈ ఛార్జ్ షీట్లో పేర్కొంది. వారి ఏకైక లక్ష్యం ప్రజలను చంపడం, ఇతర మతాల ప్రజలను అవిశ్వాసులుగా పరిగణించడం. 2017 మార్చి 7న మూడవ నిందితుడు మహ్మద్ సైఫుల్లా ATS UPతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. 2016న కాన్పూర్లోని ప్యోండి గ్రామంలో పిస్టల్ పనిచేస్తుందా లేదా అని తనిఖీ చేసేందుకు ఉగ్రవాదులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్ బాబు శుక్లాపై కాల్పులు జరిపారు. ముస్లిమేతరులపై తీవ్రవాద హింసాకాండకు పాల్పడి వారిని చంపి తమ ఛాందసవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం.
తాజావార్తలు
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!