Uttar Pradesh: మరో ఘటన.. ఇద్దరు విద్యార్థినులను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
- యూపీలో ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్
- గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- బైక్లపై వచ్చి కిడ్నాప్
- అ డవుల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెట్రేగిపోతున్నాయి. అమాయక అమ్మాయిలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కోల్కతా, బద్లాపూర్ ఘటనలు మరువక ముందే ఇలాంటి దారుణ ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా.. యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అయితే.. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో, ఆచూకీ కోసం వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పారిపోయారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురు యువకులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
బాధిత బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తె 8వ తరగతి చదువుతోందని.. శనివారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కాగా.. నిందితులు అనస్ తన స్నేహితుడు షాదాబ్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి రెండు బైక్లపై పాఠశాల వద్దకు వచ్చాడని తెలిపాడు. వారంతా కలిసి.. తన కూతురు, స్నేహితురాలిని బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. అతనికి సమాచారం తెలియడంతో తన కూతురిని వెతుక్కుంటూ వెళ్లాడు. అయితే.. చంద్రదీప్ ఘాట్ సమీపంలోని అడవిలో తన కూతురు, స్నేహితురాలు కనిపించిందని చెప్పాడు. కాగా.. షాదాబ్, అనాస్ తమ ఇద్దరు స్నేహితులతో కలిసి తమను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారని కూతురు, ఆమె స్నేహితురాలు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి షాదాబ్, అనాస్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!