Tummala Nageshwara Rao : ఈ వారంలో అందరికీ రైతు బంధు అందబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెమటోడ్చితే మూడు రంగుల జెండా అధికారులకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మాట్లాడుతూ.. అధికారాన్ని సుస్థిరం కోసం భారతదేశ మొత్తం భారత్ జోడయాత్ర రాహుల్ చేపట్టడం జరిగిందని, అందర్నీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతుతో బీఆర్ఎస్, మత బీజేపీని ఓడించామన్నారు. జరగబోయే ఎన్నికల్లో వారి మద్దతు డిప్యూటీ సీఎం మల్లు భట్టి కోరడం జరిగిందని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తుళ్లూరు బ్రహ్మయ్య, అయోధ్య పాయం వెంకటేశ్వర్లు ,సమిష్టిగా పని చేసి పార్టీని గెలిపించుకోవాలన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘సీతమ్మ సాగరపై మరికొంత సాయం చేయాలని సీఎంని కోరాను.. గోదారి తీర ప్రాంతంలో పామాయిల్ సాగుకు కృషిచేసి పరిశ్రమనీ ఏర్పాటు చేస్తా. స్వాతంత్రం దినోత్సవం రోజునే రెండు లక్షల రూపాయల రుణం అకౌంట్ లో వేసేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తుంది. రైతులు అండగా భీమా కోసం 400 కోట్లును వెచ్చించబోతోంది. ఈ వారంలో అందరికీ రైతు బంధు అందబోతోంది. భద్రాద్రి రాముడు సాక్షిగా పేదవాళ్ళ కోసం ఇంద్రమ్మ ఇంటి పథకం ప్రారంభించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం జారీ చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో అన్ని అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. సీఎంకు కొండంత అండ ఇవ్వాలంటే జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకోవాలి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.’ అని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
Also Read
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
తాజావార్తలు
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?