Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Trs Parliament Members Protest At Parliament

TRS MP : జీఎస్టీ రేట్ల పెంపుపై గులాబీ దండు పోరు..

Published Date :July 20, 2022 , 12:53 pm
By Gogikar Sai Krishna
TRS MP : జీఎస్టీ రేట్ల పెంపుపై గులాబీ దండు పోరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TRS Parliament Members Protest at Delhi Parliament Premises.

గత సోమవారం వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే… ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లపై రేట్లు పెంచుతున్నట్లు బిల్లు పెట్టారు. అయితే దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులపై ఇప్పటికే పెనుభారం మోపుతున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ రేట్లు పెంచి మరింత సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమైందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో జీఎస్టీ రేట్ల పెంపుపై ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.

 

పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు, గ్యాస్ ధరల పెంపు పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • K Keshav Rao
  • Minister KTR
  • Protest on GST
  • TRS Protest At Delhi

తాజావార్తలు

  • RRB Group-D Recruitment 2026: రైల్వేలో 22195 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడైనా అప్లై చేసుకోండి

  • Iran Israel War: కొత్త సుప్రీంలీడర్ ఎన్నిక వేళ, అదే భవనంపై ఇజ్రాయిల్ భారీ దాడి..

  • Raja Saab: రాజాసాబ్‌ ఫ్లాప్‌ కలిసొచ్చిందా?

  • India Russia: నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..

  • Liquor Shops: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. నిషేధ రోజుల జాబితా నుంచి హోలీ తొలగింపు..

ట్రెండింగ్‌

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions