Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో రాష్ట్రం చిక్కుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Chief Revanth Reddy Fired on CM KCR
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆసిఫాబాద్ నియోజక వర్గంకు చెందిన టీఆర్ఎస్ నాయకురాలు సరస్వతి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్. పాలనలో నాలుగు కోట్ల జనం దగా పడ్డారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే విద్యార్థుల పోరాటతో లబ్ది పొందుతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణను దోచుకుంటున్నది కేసీఆర్ కుటుంబమని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, మోడీ పదవి కాంక్షతో తెలంగాణ ను వ్యతిరేకించారన్నారు. అలాంటి బీజేపీ కోసం ఇవ్వలేదని, పేదల బాగుకోసం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో రాష్ట్రం చిక్కుకుందని, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలను నిలదీస్తుందన్నారు.
కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను నట్టేట ముంచుతున్నాయని, గోదావరి పరివాహక ప్రాంతం వరదల్లో అంతా నష్టపోయిందని, వరద బాధితులను ఆదుకోవాలని పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు.. వారం రోజులు ఉండి ఏం చేశారు. గాడిద పండ్లు తోమాడా.. సమస్యలు గాలికి వదిలేశారు. కొడుకు.. కాలు జారిండ.. ఇంట్లో హోమ్ థియేటర్ లో కూర్చున్నాడు.. కేసీఆర్ ఢిల్లిలో కూర్చున్నాడు.. చికోటీ వ్యవహారం లో చీకటి మిత్రుడు ఎవరో బయటకు రావాలి. ఓ మంత్రి స్టిక్కర్ ఎవరో దొంగతనం చేశారు అంటారు. ఎమ్మెల్యేలు… మంత్రులు ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గుట్కా..మట్కా లేదు అని కేసీఆర్ అంటున్నారు.
హవాలాలో మీ మంత్రులు అంట కాగుతున్నరు అంటూ ఆయన విమర్శించారు.
Also Read
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..