What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
*ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీ షీట్పై రౌస్ ఏవిన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కాంలో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ను నేడు పరిగణనలోకి తీసుకునే విషయంపై స్పెషల్ కోర్ట్ ఆర్డర్ ఇవ్వనుంది.
*నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభం.. గవర్నర్ తమిళిసైని కలవనున్న షర్మిల
*నేటి నుంచి సమతాకుంభ్ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.
*ఇవాళ మహారాష్ట్రకు వెళ్లనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
*నేడు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించనున్న శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
*మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో సంప్రోక్షణ, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతాభిషకం వంటి విశేష పూజలు.
*అనంతపురం నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జగనన్న కాలనీల లబ్ధిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం .
*అనంతపురం నగరంలోని కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో స్థిరమ్తెన అభివృద్ధి లక్ష్యాలప్తె సమీక్షా సమావేశం. పాల్గొననున్న మాజీ సీఎస్ సమీర్ శర్మ.
*కృష్ణా జలాల నుండి పూర్తిగా బయటపడిన సంఘమేశ్వరాలయం.. నేటి నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న వేపదారు శివలింగం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!