Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టులో శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు షెడ్యూల్ను తాజాగా టీటీడీ ప్రకటించింది. మే 18న శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని.. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల అవుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్ లో టికెట్లు ఇస్తారని అధికారులు తెలిపారు.
Also Read: Deverakonda Brothers: అన్నయ్య పుట్టిన రోజున ఎమోషనలైన తమ్ముడు.. పోస్ట్ వైరల్..
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
శ్రీవారి ఆలయంలో ఏటా ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మే 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సేవా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు కేటాయింపు, వర్చువల్ సర్వీస్ వ్యూయింగ్ స్లాట్లు మే 21న అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అంగప్రదక్షిణం ఆగస్టు టోకెన్ కేటాయింపు మే 23న విడుదల కానుంది. ఇది ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్ విమానం.. వీడియో వైరల్..
వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమలకు వెళ్లేందుకు వీలుగా ఆగస్టు నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కోటా ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ ఆన్లైన్లో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రచురించబడుతుంది. ఆగస్టు నెల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కోటాను మే 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. మే 24న తిరుమల, తిరుపతికి రూం కేటాయింపును ప్రకటించనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది., మే 27 తిరుమల – తిరుపతి శ్రీవారి సేవాకోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవను ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం కోసం తమ వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో ప్రజలను కోరింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!