కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం…
ఆగస్టులో శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు షెడ్యూల్ను తాజాగా టీటీడీ ప్రకటించింది. మే 18న శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని.. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల అవుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12…