Rain Effect : ముగ్గురి ప్రాణాలు తీసిన ఆకాల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షం వరంగల్ జిల్లాలో ముగ్గురి ప్రాణాలు తీసింది.. నర్సంపేట్ లో పిడుగు పడి ఒక్కరూ చనిపోతే…మహబూబబాద్ లో వర్షంలో బైక్ పైన వెల్లుతున్నవాళ్ళు ఇద్దరు యువకులు బైక్ ట్రాక్టర్ కి డీ కొని ఇద్దరు అక్కడికి అక్కడే చనిపోయారు మహబూబాబాద్ శివారులో నీ ఆర్తి గార్డెన్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది … ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైకుపై వస్తున్న ఇద్దరు యువకులు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు యువకులు చనిపోయారు.. మృతులలో ఒకరు గాంధీ పురం చెందిన శివ కాగా.మరొకరు పెనుగొండ గ్రామానికి చెందిన సాయిగా గుర్తించారు స్థానికులు.. ప్రమాదం జరిగిన సమయంలో గాలి దువారం వచ్చింది … అయితే ఈ ప్రమాదం గాలి బాగా వచ్చి ట్రాక్టర్ ను డి కొట్టారా లేదా అదుపుతప్పి ట్రాకర్ ను డికొన్నారా కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..
Also Read : Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు ఆస్వస్థత కు గురయ్యారు, నర్సంపేట మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ మృతి చెందగా బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖ మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు ఆస్వస్థత గురయ్యారు. వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు పిడుగు పడి మృతి చెందిన బానోతు సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన బాధితులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించారు.
Also Read : Bandaru Dattatreya : ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..