Rain Effect : ముగ్గురి ప్రాణాలు తీసిన ఆకాల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షం వరంగల్ జిల్లాలో ముగ్గురి ప్రాణాలు తీసింది.. నర్సంపేట్ లో పిడుగు పడి ఒక్కరూ చనిపోతే…మహబూబబాద్ లో వర్షంలో బైక్ పైన వెల్లుతున్నవాళ్ళు ఇద్దరు యువకులు బైక్ ట్రాక్టర్ కి డీ కొని ఇద్దరు అక్కడికి అక్కడే చనిపోయారు మహబూబాబాద్ శివారులో నీ ఆర్తి గార్డెన్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది … ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైకుపై వస్తున్న ఇద్దరు యువకులు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు యువకులు చనిపోయారు.. మృతులలో ఒకరు గాంధీ పురం చెందిన శివ కాగా.మరొకరు పెనుగొండ గ్రామానికి చెందిన సాయిగా గుర్తించారు స్థానికులు.. ప్రమాదం జరిగిన సమయంలో గాలి దువారం వచ్చింది … అయితే ఈ ప్రమాదం గాలి బాగా వచ్చి ట్రాక్టర్ ను డి కొట్టారా లేదా అదుపుతప్పి ట్రాకర్ ను డికొన్నారా కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..
Also Read : Sonia Gandhi: కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారు..
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా,మరో ముగ్గురు ఆస్వస్థత కు గురయ్యారు, నర్సంపేట మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ మృతి చెందగా బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖ మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు ఆస్వస్థత గురయ్యారు. వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు పిడుగు పడి మృతి చెందిన బానోతు సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన బాధితులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించారు.
Also Read : Bandaru Dattatreya : ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!