Tragedy: విషాదంగా మారిన విహారయాత్ర.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
- నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
- ప్రమాదంలో ముగ్గురు మృతి
- మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22)
- మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా గుర్తింపు
- శ్రీశైలం విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విహారయాత్ర కాస్తా విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన యువకులు శవాలుగా తిరిగొచ్చారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యనే శ్రీశైలం జలాశయం గేట్లు అధికారులు తెరిసిన విషయం తెలిసిందే.. అది చూసేందుకు ఎక్కడెక్కడో పర్యాటకులు తరలివస్తున్నారు. గత నాలుగురోజులుగా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఇదే క్రమంలో.. తాము కూడా ఆ అందాలను చూసేందుకని వెళ్లారు. కానీ.. మళ్లీ తిరగ రాలేదు. ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకుల సందర్శన మరింత ఎక్కువైంది. దీంతో.. ఎక్కడికక్కడా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Read Also: Love Jihad: “లవ్ జిహాద్”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
ఇదిలా ఉంటే.. శ్రీశైలం వెళ్లడం వరకైతే బాగానే వెళ్లారు. అక్కడ కృష్ణమ్మ పరవళ్లు చూసి ఎంజాయ్ చేసిన స్నేహితులు, తిరిగి పయనమయ్యారు. అయితే.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22) ఉన్నాడు. మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కన్నయ్య అనే వ్యక్తి కారులోనే విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Mossad: మొసాద్ డెడ్లీ ఆపరేషన్స్.. మ్యూనిచ్ ఊచకోతకు కారణమైన ప్రతీ ఉగ్రవాదిని వెంటాడి లేపేసింది..
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?