What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపననన్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం.. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. సీఆర్డీఏ ప్రతిపాదనల్లో కీలక అంశంగా ఆర్ 5 జోన్..
* నేడు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ.. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ.. కూటమి నుంచి 10 మంది ఎమ్మెల్యేలను మాట్లాడించాలని నిర్ణయం.. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చంద్రబాబు ప్రకటన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించే అవకాశం..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
* నేటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు.. అసెంబ్లీ ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటల పోటీలు..
* నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన.. సాయంత్రం 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. రేపు ఉదయం 9: 30 గంటలకు నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొననున్న జగన్.. రేపు మధ్యాహ్నం భాకరాపురం క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బర్..
* నేడు జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ పై ఎక్సైజ్ కోర్టులో విచారణ.. జోగి రమేశ్ బెయిల్ రద్దు పిటిషన్ వేసిన ఎక్సైజ్ పోలీసులు.. రిజిస్టర్ పోస్టు ద్వారా జోగి రమేశ్ కు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ కోర్టు.. నకిలీ మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్న జోగి రమేశ్
* నేడు ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీ కాంత్ లతో ములాఖాత్ కానున్న కేటీఆర్.. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ వాహనంపై రాళ్ళ దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్..
* నేడు వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నగరంలోనీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలన.. పరిశీలన అనంతరం హరీష్ రావు ప్రెస్ మీట్..
* నేడు నిజామాబాద్ మార్కెట్ యార్డు బంద్.. పసుపు క్రయ, విక్రయాలు రద్దు చేసిన అధికారులు.. మార్కెట్ కు పోటెత్తిన పసుపు.. కుప్పలు వేయడానికి స్థలం లేక బీట్లు రద్దు.. వాతావరణ మార్పు రాత్రి కురిసిన అకాల వర్షంతో ఆందోళనలో పసుపు రైతులు..
* నేడు మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ.. మధ్యాహ్నం 3 గంటలకీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ.. దేవ్ జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి, నూనె గంగన్నలు కూడా లొంగుబాటు.. ముగ్గురు అగ్ర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం లొంగుబాటు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం..
* నేడు దివంగత నేత మాజీ సీఎం జయలలిత జయంతి.. జయలలిత పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటించడానికి సిద్దమైతున్న శశికళ.. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం పని చేయడం లేదని, అందుకే ఎన్నికల బరిలో దిగి మన ఉనికిని చాటాలని శశికళపై మద్ధతుదారుల ఒత్తిడి.. గత కొద్దిరోజులగా కొత్త పార్టీని స్థాపించడమా లేక తన సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన ‘అన్నా ద్రావిడర్ కళగం’ (ఏడీకే) తరఫున అభ్యర్థులను నిలబెట్టడమా?, ఇండిపెండెంట్ గా అభ్యర్థులను నిలబెట్టడమా అన్న ప్రశ్నలకు ఈరోజు రానున్న క్లారిటీ..
* నేడు కేంద్ర క్యాబినేట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
* ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్ట్ లోకి మారాక తొలి క్యాబినేట్ మీటింగ్
* నేడు వరల్డ్ కప్ సూపర్-8లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్.. రాత్రి 7 గంటలకు పల్లెకెల అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!