Paris Olympics : ఈ ఒలింపిక్స్ లో ఆశలు వీరిపైనే?..నేటి భారత అథ్లెట్ల షెడ్యూల్
- పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్ను ఓడించి భారత హాకీ జట్టు
- కాంస్య పతకం కైవసం
- రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్లో ఓటమి
- నేటి నేటి భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ప్రత్యేక విజయాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచినందుకు నీరజ్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. జావెలిన్ త్రో ఫైనల్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది.
READ MORE:Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ ఈవెంట్లో పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఈ సీజన్లో నీరజ్ చోప్రా తన బెస్ట్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు గెలుచుకున్న రెండవ(పురుషుల విభాగంలో). ఓవరాల్గా మూడవవాడు. వరుసగా రెండు పతకాలు సాధించిన రెండో భారతీయురాలు పీవీ సింధు. 2016, 2020లో రజత పతకాలు సాధించింది.
READ MORE:Adivasi Divas: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. వేడుకల్లో సీఎం చంద్రబాబు..
ఒలింపిక్స్లో భారత జట్టు 14వ రోజు షెడ్యూల్ ఇదే..
గోల్ఫ్- మహిళల వ్యక్తిగత విభాగం: అదితి అశోక్, దీక్షా దాగర్: మధ్యాహ్నం 12.30 నుంచి ప్రారంభం
అథ్లెటిక్స్- మహిళల 4×400 మీటర్ల రిలే మొదటి రౌండ్: మధ్యాహ్నం 2.10గం నుంచి ప్రారంభం
పురుషుల 4×400 మీటర్ల రిలే మొదటి రౌండ్: మధ్యాహ్నం 2.35 గం
రెజ్లింగ్- పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య పతక పోరు: అమన్ సెహ్రావత్ వర్సెస్ డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టో రికో) రాత్రి 9.45 నుంచి.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?