PUN vs AP: టీ20ల్లో అత్యధిక స్కోరు ఇదే.. ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ 175 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Pakistan Team: ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్..!
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఇవాళ జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్పై పంజాబ్ 275 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్ తరుపున అభిషేక్ శర్మ 51 బంతుల్లో 112 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా అన్మోల్ప్రీత్ సింగ్ కేవలం 26 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అన్మోల్ప్రీత్ సింగ్ తన ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 105 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read Also: Nannapaneni Rajakumari: నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది..
ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున రికీ భుయ్ అద్భుత సెంచరీ చేశాడు. రికీ భుయ్ 52 బంతుల్లో 104 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అయితే ఈ బ్యాటర్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు నిరాశపరిచారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరుగురు బ్యాట్స్మెన్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు. దీంతో 105 పరుగుల భారీ తేడాతో ఆంధ్రప్రదేశ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. సిద్ధార్థ్ కౌల్ 2, అర్ష్దీప్ సింగ్, ప్రసాద్ దత్తా తలో వికెట్ తీశారు.
- Tags
- cricket
- highest Score
- Punjab
- RCB
- record
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!