Hardeep Singh Puri :పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి
- చమురు ఉత్పత్తిని రోజుకు 45 000 బ్యారెళ్లకు పెంచుతాం
- ముడిచమురు ధర బ్యారెల్కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్.. డీజిల్ ధరల్లో తగ్గింపు
- బీపీసీఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదు
- పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖను హర్దీప్ సింగ్ పూరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుతం బీపీసీఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని చెప్పారు.
READ MORE: Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
పెట్టుబడుల ఉపసంహరణ ప్రశ్నకు సమాధానమిస్తూ.. చమురు, గ్యాస్ పిఎస్యుల నుంచి ప్రభుత్వానికి 19-20 శాతం రాబడి వస్తుందన్నారు. అందువల్ల ఇప్పుడు BPCLలో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని.. అన్వేషణ, ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టడానికి ప్రణాళిక ఉందన్నారు. త్వరలో చమురు ఉత్పత్తిని రోజుకు 45,000 బ్యారెళ్లకు పెంచనున్నట్లు తెలిపారు. దీనితో పాటు ముడిచమురు ధర బ్యారెల్కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ఫీల్డ్ రిఫైనింగ్కు బిపిసిఎల్ అధునాతన దశలో ఉందని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం ఇంకా కష్టమన్నారు.
కాగా.. 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో BPCL రూ. 19,000 కోట్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని ఆర్జించింది. BPCL FY 2023-24 నాల్గవ త్రైమాసికంలో రూ. 4,789.57 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 30% తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.6,870.47 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..