UP: లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)
- లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు
- గ్రామంలోనే వారిని బంధించిన ప్రజలు
- సమాచారం అందుకున్న సమీప స్టేషన్ల పోలీసులు
- గ్రామానికి చేరుకున్న మూడు స్టేషన్ల సిబ్బంది
- గ్రామస్థులను బజ్జగించి వారిని రక్షించి వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో దోపిడీ ఆరోపణలపై గ్రామస్థులు ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత వారిని గ్రామస్థులు నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రజలు ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాగోలా ఇద్దరినీ రక్షించారు. ఈ సందర్భంగా దాదాపు గంటల తరబడి గొడవ కొనసాగింది. వీరి వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ ఘటన మీరట్లోని పరీక్షిత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. శనివారం రాత్రి ఇద్దరు ఇన్స్పెక్టర్లు గోవింద్పురి గ్రామానికి చేరుకుని యువకులు అక్రమంగా పటాకులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరూ ఆ వ్యాపారిని డబ్బులు (లంచం) అడిగారు. ఈ సమయంలో వారిద్దరూ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఓ ఇన్స్పెక్టర్ యువకుడిని కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న మరికొందరు ఆగ్రహానికి గురై ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు.
READ MORE: J-K: జమ్మూకశ్మీర్లో మరో ఉగ్రదాడి..
ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సత్యేంద్ర, అండర్ ట్రైనీ శివమ్గా గుర్తించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకోవడం గురించి కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి వారిని విడిపించారు.ఇద్దరు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చి గ్రామస్థులను శాంతింపజేశారు. ఇన్స్పెక్టర్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, తమ పిస్టల్ని అక్కడ చూపించేందుకు ప్రయత్నించారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#मेरठ में पटाखों की बिक्री को लेकर दो दरोगा, सतेंद्र और शिवम, पर अवैध वसूली का आरोप लगा है। जब ग्रामीणों ने पैसे देने से मना किया, तो आरोप है कि दरोगाओं ने एक घर में घुसकर एक बुजुर्ग महिला और एक युवक के साथ मारपीट की।
इस घटना से गुस्साए ग्रामीणों ने दोनों दरोगाओं को बंधक बना… pic.twitter.com/wJpFLxhwyR— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 3, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!