UP: లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)
- లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు
- గ్రామంలోనే వారిని బంధించిన ప్రజలు
- సమాచారం అందుకున్న సమీప స్టేషన్ల పోలీసులు
- గ్రామానికి చేరుకున్న మూడు స్టేషన్ల సిబ్బంది
- గ్రామస్థులను బజ్జగించి వారిని రక్షించి వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో దోపిడీ ఆరోపణలపై గ్రామస్థులు ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత వారిని గ్రామస్థులు నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రజలు ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాగోలా ఇద్దరినీ రక్షించారు. ఈ సందర్భంగా దాదాపు గంటల తరబడి గొడవ కొనసాగింది. వీరి వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ఈ ఘటన మీరట్లోని పరీక్షిత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. శనివారం రాత్రి ఇద్దరు ఇన్స్పెక్టర్లు గోవింద్పురి గ్రామానికి చేరుకుని యువకులు అక్రమంగా పటాకులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరూ ఆ వ్యాపారిని డబ్బులు (లంచం) అడిగారు. ఈ సమయంలో వారిద్దరూ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఓ ఇన్స్పెక్టర్ యువకుడిని కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న మరికొందరు ఆగ్రహానికి గురై ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు.
READ MORE: J-K: జమ్మూకశ్మీర్లో మరో ఉగ్రదాడి..
ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సత్యేంద్ర, అండర్ ట్రైనీ శివమ్గా గుర్తించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకోవడం గురించి కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి వారిని విడిపించారు.ఇద్దరు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చి గ్రామస్థులను శాంతింపజేశారు. ఇన్స్పెక్టర్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, తమ పిస్టల్ని అక్కడ చూపించేందుకు ప్రయత్నించారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#मेरठ में पटाखों की बिक्री को लेकर दो दरोगा, सतेंद्र और शिवम, पर अवैध वसूली का आरोप लगा है। जब ग्रामीणों ने पैसे देने से मना किया, तो आरोप है कि दरोगाओं ने एक घर में घुसकर एक बुजुर्ग महिला और एक युवक के साथ मारपीट की।
इस घटना से गुस्साए ग्रामीणों ने दोनों दरोगाओं को बंधक बना… pic.twitter.com/wJpFLxhwyR— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 3, 2024
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!